45 నిమిషాల్లోనే రిజిస్టేషన్ | online registration launched in andhra pradesh | Sakshi
Sakshi News home page

45 నిమిషాల్లోనే రిజిస్టేషన్

Apr 2 2015 4:46 PM | Updated on Sep 2 2017 11:45 PM

45 నిమిషాల్లోనే రిజిస్టేషన్

45 నిమిషాల్లోనే రిజిస్టేషన్

ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో భూ రిజిస్ట్రేషన్లు, వివాహ రిజిస్ట్రేషన్ల విధానాన్ని మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథరెడ్డి గురువారం ప్రారంభించారు. ఎక్కడినుంచైనా, ఏ రిజిస్ట్రేషన్ అయినా ఆన్ లైన్ లో చేసుకోవచ్చని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు.

45 నిమిషాల్లో రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కు కూడా ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. దీనివల్ల వినియోగదారులకు చాలా సమయం కలిసొస్తుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement