గంగమ్మ జాతరలో విషాదం | one died gangamma jatara | Sakshi
Sakshi News home page

గంగమ్మ జాతరలో విషాదం

Jun 3 2015 9:02 PM | Updated on Sep 5 2018 2:26 PM

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్ణమల గంగమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది.

రామకుప్పం: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్ణమల గంగమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనకు గల కారణాలు, బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement