గంగమ్మ జాతరలో విషాదం | one died gangamma jatara | Sakshi
Sakshi News home page

గంగమ్మ జాతరలో విషాదం

Jun 3 2015 9:02 PM | Updated on Sep 5 2018 2:26 PM

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్ణమల గంగమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది.

రామకుప్పం: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్ణమల గంగమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనకు గల కారణాలు, బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement