ఇద్దరిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు | Maoists kidnapped two men | Sakshi
Sakshi News home page

ఇద్దరిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

Sep 24 2015 11:52 AM | Updated on Oct 9 2018 2:51 PM

విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం గ్రామ ఉప సర్పంచిని మావోయిస్టులు అపహరించారు.

విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం గ్రామ ఉప సర్పంచిని మావోయిస్టులు అపహరించారు. బుధవారం అర్థరాత్రి గ్రామంలోకి ప్రవేశించిన కొందరు మావోయిస్టులు ఉప సర్పంచి వంటల ధనుంజయ్, అతని సోదరుడు సాక్షరభారత్ కోఆర్డినేటర్ నీలకంఠంను తమతో తీసుకెళ్లారు. గురువారం మధ్యాహ్నం వరకు వారి ఆచూకీ తెలియ రాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement