క్షతగాత్రులకు డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స | Mahabubnagar bus fire Victims Undergoing Treatment in DRDL Apollo Hospital | Sakshi
Sakshi News home page

క్షతగాత్రులకు డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స

Oct 30 2013 11:05 AM | Updated on Oct 8 2018 5:04 PM

క్షతగాత్రులకు డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స - Sakshi

క్షతగాత్రులకు డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స

మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి హైదరాబాద్లోని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి హైదరాబాద్లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు: శ్రీకర్ పద్మారావునగర్ (సికింద్రాబాద్ ), రాజేష్ బీహెచ్‌ఈఎల్ ఓల్డ్ ఎమ్‌ఐజీ (ఇన్ఫోటెక్ ఉద్యోగి),
యోగేష్ గౌడ బెంగళూరు ( టోలిచౌకి ) మాదాపూర్ గోల్ప్ కోర్ట్ కోచ్‌, జయసింగ్, బాషా ( ఉత్తరప్రదేశ్‌ ) ....వీరిలో యోగేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మిగతా నలుగురు 30 శాతం గాయపడినట్లు అపోలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ తమిల్లా తెలిపారు. ఎమర్జెన్సీ విభాగంలో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement