క్షతగాత్రులకు డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స | Mahabubnagar bus fire Victims Undergoing Treatment in DRDL Apollo Hospital | Sakshi
Sakshi News home page

క్షతగాత్రులకు డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స

Oct 30 2013 11:05 AM | Updated on Oct 8 2018 5:04 PM

క్షతగాత్రులకు డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స - Sakshi

క్షతగాత్రులకు డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స

మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి హైదరాబాద్లోని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి హైదరాబాద్లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు: శ్రీకర్ పద్మారావునగర్ (సికింద్రాబాద్ ), రాజేష్ బీహెచ్‌ఈఎల్ ఓల్డ్ ఎమ్‌ఐజీ (ఇన్ఫోటెక్ ఉద్యోగి),
యోగేష్ గౌడ బెంగళూరు ( టోలిచౌకి ) మాదాపూర్ గోల్ప్ కోర్ట్ కోచ్‌, జయసింగ్, బాషా ( ఉత్తరప్రదేశ్‌ ) ....వీరిలో యోగేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మిగతా నలుగురు 30 శాతం గాయపడినట్లు అపోలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ తమిల్లా తెలిపారు. ఎమర్జెన్సీ విభాగంలో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement