సాక్షి, కడప: ఏ ఊరు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. ప్రతి ఊరు చరిత్ర సమస్తం మురికిమయం అన్న చందంగా తయారైంది జిల్లాలో పరిస్థితి. దేశానికి స్వాత ంత్య్రం సిద్ధించి 65 ఏళ్లు దాటినా ఇప్పటికీ ప్రతి చోటా పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగానే దర్శనమిస్తోంది. నిధులు పుష్కలంగా ఉన్నా మురికి కాలువలు పొర్లి పొంగుతున్నాయి. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో దోమలు పెరుగుతున్నాయి.
కొన్ని చోట్ల మురుగు కాలువలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నారుు. ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ను యజ్ఞంలా నిర్వహిస్తున్నా మరోవైపు పారిశుద్ధ్యం అధ్వానంగా దర్శనమిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పరిస్థితి ఘోరంగా ఉండటంతో దోమల ధాటికి జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. మురికి కాలువలున్నా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు. ప్రధాన పట్టణాల్లో ఇప్పటికీ ఫాగింగ్ సైతం చేయకపోవడం దుస్థితికి అద్దం పడుతోంది. ప్రజారోగ్యం విషయంలో అధికారులు కాకి
లెక్కలతో కాలక్షేపం చేస్తున్నారు.
ప్రబలుతున్న జ్వరాలు
జిల్లాలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారై దోమలు పెరిగి జ్వరాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో డెంగీ కేసులు అధికారికంగా 11 అని చెబుతున్నా 30-40 కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ కేసులకు సంబంధించి వేలూరు, తిరుపతి, కర్నూలులో చికిత్స పొందుతున్నారు. అలాగే మలేరియాతో 368 మంది, టైఫాయిడ్తో 300 మంది బాధపడుతున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటికైనా పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
పారిశుద్ధ అబద్ధం
Published Tue, Nov 25 2014 2:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement