నేడు తిరుపతిలో ప్రముఖుల పర్యటన | governer narsimhan will visit tirupathi today | Sakshi
Sakshi News home page

నేడు తిరుపతిలో ప్రముఖుల పర్యటన

Jun 22 2015 7:10 AM | Updated on Sep 3 2017 4:11 AM

చిత్తూరు జిల్లా తిరుపతిలో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుపతిలో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. వీరు సోమవారం జరగనున్న ఎస్వీయూ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. తర్వాత కేంద్రమంత్రి జిల్లాలో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement