విశాఖ జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందారు.
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందారు. నలుగురూ మహిళా కూలీలే. భీమిలిలో ముగ్గురు మృతి చెందగా, పోతిరెడ్డిపాలెంలో ఒకరు మృతి చెందారు.
Sep 28 2013 6:54 PM | Updated on May 3 2018 3:17 PM
విశాఖ జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందారు.
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందారు. నలుగురూ మహిళా కూలీలే. భీమిలిలో ముగ్గురు మృతి చెందగా, పోతిరెడ్డిపాలెంలో ఒకరు మృతి చెందారు.