విద్యుద్ఘాతంతో వృద్ధుడు సజీవ దహనం | Electrical shock kills one, injures two others boiguda near secundrabad | Sakshi
Sakshi News home page

విద్యుద్ఘాతంతో వృద్ధుడు సజీవ దహనం

Sep 13 2013 8:34 AM | Updated on Apr 3 2019 5:53 PM

సికింద్రాబాద్లోని బోయిగూడలో ఈ రోజు తెల్లవారుజామున విద్యుదాఘాతంతో ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించింది.

సికింద్రాబాద్లోని బోయిగూడలో ఈ రోజు తెల్లవారుజామున విద్యుదాఘాతంతో ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించింది.ఆ ప్రమాదంలో ఓ వృద్దుడు మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement