శ్రీవారి ఆలయంలో కిక్కిరిసిన క్యూలైన్లు | devotees rush at tirumala temple | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయంలో కిక్కిరిసిన క్యూలైన్లు

May 19 2017 8:33 AM | Updated on Aug 25 2018 7:11 PM

శ్రీవారి ఆలయంలో కిక్కిరిసిన క్యూలైన్లు - Sakshi

శ్రీవారి ఆలయంలో కిక్కిరిసిన క్యూలైన్లు

చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి ఆలయానికి శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల క్షేత్రంలో శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రస్తుతం 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) స్వామివారిని 75,543 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.21 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement