కావలిఅర్బన్: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ హామీ ఇచ్చారు. తుమ్మలపెంట పర్యాటక కేంద్రాన్ని కలెక్టర్ జానకితో కలసి ఆదివారం మంత్రి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తుమ్మలపెంట పర్యాటక కేంద్రం కావలి పరసర ప్రాంత ప్రజల సందర్శనకు వీలుగా ఉంటుందన్నారు.
అతి కొద్దిమంది జీవిస్తున్న సింగపూర్ వలే ఆంధ్రప్రదేశ్ను కూడా ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తారన్నారు. గుజరాత్ సముద్ర తీరం తరువాత ఆంధ్రప్రదేశ్కే 970 కిలోమీటర్ల పొడవున్న తీర ప్రాంతం ఉందన్నారు. తుమ్మలపెంట పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మరో మూడున్నర ఎకరాల భూమిని తీసుకోనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహకారం తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ఈ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
మత్య్సకారుల నీటిని వాడుకుంటున్నారు
తాము నిర్మించుకున్న పైపులైన్ ద్వారా వస్తున్న తాగునీటిని ఏపీ టూరిజం అధికారులు వాడుకుంటున్నారని మత్య్సకారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వేట సమయంలో తాగునీరు సరిపోక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సోమశిల నీటితో తుమ్మలపెంట చెరువును నింపి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరారు. తన దృష్టికి తెచ్చిన సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మేయర్ అజీజ్, టీడీపీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మ, ఆర్డీఓ లక్ష్మీ నరసింహం, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, తహశీల్దారు సాంబశివరావు, పర్యాటక కేంద్రం మేనేజర్ చంద్రశేఖర్, నాయకులు దేవరాల సుబ్రహ్మణ్యం, కండ్లగుంట మధుబాబు పాల్గొన్నారు.
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
Published Mon, Dec 15 2014 2:33 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రభుత్వ పథకాలతో మెరుగుపడిన జీవనం
ఆ కుటుంబానికి పథకాలే ఆధారం
ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి చూశాం ఫ చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోలేం ఫ మనసు విప్పిన ‘తూర్పు’ ఫ ఉమ్మడి జిల్లాలో ‘సాక్షి’ రోడ్ షో ఫ ఆరు నియోజకవర్గాల్లో 82 కిలోమీటర్ల మేర నిర్వహణ
ఓటరన్నా.. ఆలోచించు!
తాగునీటికి 2.25 టీఎంసీల నీళ్లు
నేటి నుంచి ఇంజనీరింగ్ సెట్
అక్రమ నిర్మాణాల తొలగింపులో లోకాయుక్త జోక్యం చేసుకోలేదు
ఇప్పట్లో మరమ్మతులు కష్టమే!
అథ్లెటిక్స్ సంఘంలో రాజకీయ నేతల పెత్తనం
పాప్లెట్ చేపలతో పరేషాన్!
తప్పక చదవండి
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement