ఆర్టీసీ బస్సులకు జీపీఆర్ఎస్ | apsrtc buses to have gprs facility | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులకు జీపీఆర్ఎస్

Dec 3 2014 8:15 PM | Updated on Aug 20 2018 3:26 PM

ఆర్టీసీ బస్సులకు జీపీఆర్ఎస్ - Sakshi

ఆర్టీసీ బస్సులకు జీపీఆర్ఎస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సులకు జీపీఆర్ఎస్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సులకు జీపీఆర్ఎస్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 1537 బస్సులలో విటి అండ్ పీఐఎస్ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు నగరాల బస్సులకు జీపీఆర్ఎస్ పరికరాలను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 6.78 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement