24 నుంచి ఏపీ ఉద్యోగుల పైలెట్ షిఫ్టింగ్ | AP Secretaries met CS Takkar over empoyees issues | Sakshi
Sakshi News home page

24 నుంచి ఏపీ ఉద్యోగుల పైలెట్ షిఫ్టింగ్

Jun 20 2016 6:42 PM | Updated on Sep 4 2017 2:57 AM

సచివాలయ శాఖలు, ఉద్యోగులతో పాటు, శాఖాధిపతుల ఉద్యోగులను అమరావతికి తరలింపుపై కార్యదర్శులతో సీఎస్ టక్కర్ భేటీ అయ్యారు.

హైదరాబాద్: సచివాలయ శాఖలు, ఉద్యోగులతో పాటు, శాఖాధిపతుల ఉద్యోగులను అమరావతికి తరలింపు అంశంపై ఏపీ ప్రధాన కార్యదర్శి టక్కర్ సోమవారం కార్యదర్శులతో  భేటీ అయ్యారు. తరలింపు వివరాలను కార్యదర్శులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 24 నుంచి పైలెట్ షిఫ్టింగ్ మొదలు పెట్టాలని నిర్ణయించారు. మహిళా ఉద్యోగులకు హాస్టల్ వసతి కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే  ఐఏఎస్ అధికారులకు రేయిన్ ట్రీ అపార్ట్ మెంట్లు కేటాయించాలని నిశ్చయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement