సోనీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఆహ్వానం | ap government invites sony company | Sakshi
Sakshi News home page

సోనీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఆహ్వానం

May 14 2015 9:54 AM | Updated on Aug 29 2018 3:37 PM

సోనీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఆహ్వానం - Sakshi

సోనీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఆహ్వానం

విదేశాల్లో కంపెనీలను తెలుగు రాష్ట్రాలకు ఆహ్వానించేందుకు తెలుగు రాష్ట్రాల నేతలు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.

జపాన్: విదేశాల్లో కంపెనీల పెట్టుబడులను తెలుగు రాష్ట్రాలకు ఆహ్వానించే క్రమంలో ఉభయ రాష్ట్రాల నేతలు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే  తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ , తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లు అమెరికా పర్యటనలో ఉండగా.. ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తున్నారు.

 

టోక్యోలోని సోని కంపెనీని సందర్శించిన పల్లె,, ఆ సంస్థ వైస్ చైర్మన్ కాంబేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీని కాంబేకు మంత్రి వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం పూర్తిగా తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయనకు పల్లె స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement