శివరామకృష్ణన్ కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి | AP Capital issue - Sivaramakrishnan committee suggests TDP government to follow decentralization | Sakshi
Sakshi News home page

శివరామకృష్ణన్ కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి

Jul 28 2014 1:13 AM | Updated on Aug 18 2018 5:48 PM

శివరామకృష్ణన్ కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి - Sakshi

శివరామకృష్ణన్ కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి

ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

ఒంగోలు: ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో ప్రకాశం జిల్లాను పరిశీలించాలని కమిటీకి నివేదిక ఇచ్చామన్నారు. 13 జిల్లాల ప్రజలకు అనువుగా ఉండే ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయా లని కోరినట్లు చెప్పారు. కమిటీ కూడా దీనిపై సానుకూలంగా స్పందించిందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement