సముద్రంలో బాలుడు గల్లంతు | 8 years old boy missed in water at kona paapa peta | Sakshi
Sakshi News home page

సముద్రంలో బాలుడు గల్లంతు

May 31 2015 2:21 PM | Updated on Sep 3 2017 3:01 AM

కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.

తూర్పుగోదావరి: కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామం పక్కనే ఉన్న సముద్రంలో స్నానానికి వెళ్లిన పిక్కి రాము(8) అనే బాలుడు గల్లంతయ్యాడు. బాలుడి కోసం గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు.

Advertisement
 
Advertisement
Advertisement