27 శాతం ఐఆర్‌పై జీవో..1 నుంచి అమల్లోకి | 27 % ir G O passed | Sakshi
Sakshi News home page

27 శాతం ఐఆర్‌పై జీవో..1 నుంచి అమల్లోకి

Jan 7 2014 2:01 AM | Updated on Sep 2 2017 2:21 AM

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

 సాక్షి, హైదరాబవాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో 27 శాతం ఐఆర్‌కు ప్రభుత్వం అంగీకరించడం తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరిలో చేతికి అందే జనవరి జీతంతోపాటు ఐఆర్ ఉద్యోగులకు ఐఆర్ అందనుంది. ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement