బస్సు బోల్తా: 20 మందికి గాయాలు | 20 injured in bus rolls | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా: 20 మందికి గాయాలు

Sep 23 2015 3:56 PM | Updated on Sep 3 2017 9:51 AM

విశాఖపట్టణం జిల్లా యలమంచిలి మండలం పెద్దపల్లి వద్ద 16వ నంబరు జాతీయరహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది.

యలమంచిలి: విశాఖపట్టణం జిల్లా యలమంచిలి మండలం పెద్దపల్లి వద్ద 16వ నంబరు జాతీయరహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఆర్టీసీ బస్సు అమలాపురం నుంచి టెక్కలి వెళ్తున్న సమయంలో ప్రమాద జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన యలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement