ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మహిళల మృతి | 2 died and 5 injured in tractor slipped incident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మహిళల మృతి

Sep 24 2015 4:52 PM | Updated on Sep 3 2017 9:54 AM

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వీరాయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు.

ఒంగోలు : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వీరాయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ట్రాక్టర్ బోల్తాపడిన ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement