సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రొద్దుటూరులో ఒకేరోజు 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రొద్దుటూరు నడింపల్లి వీధిలో ఇటీవల కరోనా బారినపడి వృద్ధుడు మృతి చెందగా, ఆయన అంత్యక్రియలకు హాజరైన 12 మంది బంధువులకు కరోనా సోకింది. దస్తగిరిపేటలో ఇద్దరికి, పెన్నానగర్లో ఒకరికి, వైఎంఆర్ కాలనీలో ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రొద్దుటూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91కు చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కరోనా నుంచి కోలుకుని బుధవారం 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. (టాయ్లెట్లో వారం రోజుల క్వారంటైన్)
ప్రొద్దుటూరులో ఒక్కరోజే 16 పాజిటివ్..
Published Thu, Jun 18 2020 4:21 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ఈ తరహా దాడులు పిరికిపందల చర్య: షర్మిల ఆగ్రహం
5 వికెట్లతో చెలరేగిన అకిల్.. పసికూనపై విండీస్ ఘన విజయం
కేంద్ర కేబినెట్లో చోటు... వారికి ఫోన్ కాల్స్
రామోజీరావు మృతి పట్ల నాట్స్ సంతాపం
‘ఖలిస్థానీ‘ వివాదాస్పద పోస్టర్లు: ఘాటుగా స్పందించిన కెనడా మంత్రి
'అపార్ట్మెంట్ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు!
ఘోరం: వివాహిత మిస్సింగ్, మూడురోజల తర్వాత..
పాక్లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)
ఇద్దరు గంజాయి విక్రేతలు అరెస్ట్
రెండో అంతస్తు నుంచి పడి మేస్త్రి మృతి
తప్పక చదవండి
- ఘోరం: వివాహిత మిస్సింగ్, మూడురోజల తర్వాత..
- రెండో రోజు.. చేప మందు కోసం పోటెత్తిన జనాలు
- TG: కాసేపట్లో గ్రూప్-1 పరీక్ష ప్రారంభం
- చెలరేగిన విండీస్ బ్యాటర్లు.. పసికూన ముందు భారీ టార్గెట్
- బేగంపేటలో వ్యక్తి దారుణ హత్య..
- 15 నెలల చిన్నారిపై వీధి కుక్కల దాడి
- ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య
- కృతి రికార్డ్
- ఎంతో కష్టపడ్డాం.. మంత్రి పదవి ఇవ్వండి
- దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర
Advertisement