దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ భారీ గణనాథుడిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు.
ఈనాటి ముఖ్యాంశాలు
Sep 2 2019 8:13 PM | Updated on Mar 20 2024 5:25 PM
Advertisement
Advertisement
Advertisement
