బౌలర్‌ను చూస్తూ షాక్‌లో కోహ్లీ!

సుధీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత్‌కు ఇంగ్లండ్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో నెగ్గి ఇంగ్లండ్‌ సిరీస్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ బంతికి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి షాక్‌కు గురయ్యాడు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top