ముక్కోణపు టి20 టోర్నీకి భారత జట్టు | Virat Kohli and MS Dhoni Rested for T20I Tri-series in March in Lanka, Rohit Sharma to Lead | Sakshi
Sakshi News home page

Feb 26 2018 9:02 AM | Updated on Mar 22 2024 10:48 AM

సుదీర్ఘ దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు ఫార్మాట్‌లలో ఆడిన నలుగురు భారత క్రికెటర్లకు తర్వాతి టోర్నమెంట్‌ నుంచి విశ్రాంతి ఇవ్వాలని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ నిర్ణయించింది. వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే ముక్కోణపు టి20 టోర్నీ ‘నిదాహస్‌ ట్రోఫీ’ కోసం ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ ఆదివారం భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలను ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు. వీరితో పాటు మహేంద్ర సింగ్‌ ధోని, కుల్దీప్‌ యాదవ్‌లను కూడా పక్కన పెట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement