కుల్దీప్‌కు రోహిత్‌ ఏం చెప్పాడు?

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తుఫాను సెంచరీకి భారత స్పిన్నర్ల మాయాజలం తోడవ్వడంతో భారత్‌ 88 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు స్పిన్నర్లు దారుణంగా పరుగులిచ్చి చివర్లో వికెట్లు సాధించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top