శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ తుఫాను సెంచరీకి భారత స్పిన్నర్ల మాయాజలం తోడవ్వడంతో భారత్ 88 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు స్పిన్నర్లు దారుణంగా పరుగులిచ్చి చివర్లో వికెట్లు సాధించారు.
Dec 23 2017 2:54 PM | Updated on Mar 20 2024 12:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement