కివీస్‌ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా

న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 4-1తో సిరీస్‌ నెగ్గి 52 ఏళ్లుగా సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది. 1967 నుంచి కివీస్‌ పర్యటనకు వెళుతున్న టీమిండియా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో సిరీస్‌ విజయాన్ని (2008-09 పర్యటనలో) అందుకుంది. తాజాగా 4-1తో  అతిపెద్ద సిరీస్‌ విజయాన్ని సొంతం చేసుకుని నయా చరిత్రను సృష్టించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top