ఐసీసీ గదను అందుకున్న కోహ్లి
గత నెలలో జొహన్నెస్బర్గ్లో జరిగిన చివరి టెస్ట్లో భారత విజయం సాధించి ఐసీసీ ర్యాకింగ్స్లో అగ్రస్థానాన్ని కాపాడుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కటాఫ్ తేదీ అయిన ఏప్రిల్ 3 వరకు మరే జట్టు భారత్ను ర్యాంకింగ్స్లో వెనక్కి నెట్టే అవకాశం లేకపోవడంతో 10 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు