కష్టాల్లో భారత్.. ఆగిపోయిన మొదటి రోజు ఆట | Sakshi
Sakshi News home page

కష్టాల్లో భారత్.. ఆగిపోయిన మొదటి రోజు ఆట

Published Thu, Nov 16 2017 4:29 PM

శ్రీలంకతో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా ఆరంభంలోనే తడబడింది. టాస్‌ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌ దిగిన కోహ్లి సేన 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వర్షం కారణంగా మ్యాచ్‌ల ఆలస్యం కావడంతో లంచ్‌ తర్వాత నుంచి ఆట సాగింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డకౌటయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement