భారత్ పేసర్ల దెబ్బకు బంగ్లా విలవిల
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లకు దెబ్బకు బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. గురువారం తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ మోస్తరు పోరాటం మినహాయిస్తే ఆద్యంతం భారత్దే పైచేయిగా నిలిచింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు సాధించగా, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్లు తలో రెండు వికెట్లతో మెరిశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు