నాలుగేళ్లుగా టీడీపీ రౌడీలు, గూండాలదే రాజ్యం | YSRCP MLA roja takes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

Dec 30 2017 1:56 PM | Updated on Mar 22 2024 11:00 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిపాలన మొత్తం అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అబద్ధాలతో సాగుతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. 2017 నారావారి నరకాసురనామ సంవత్సరంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ధైర్యంగా తన మేనిఫెస్టోను చూడగలరా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement