క్రికెట్ టోర్నీని భగ్నం చేసేందుకు బాబు సర్కారు కుట్ర | YSRCP MLA RK Roja Started YSR Cricket Tournament In Nagari | Sakshi
Sakshi News home page

Jul 27 2018 3:47 PM | Updated on Mar 20 2024 1:43 PM

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో నగరిలో ఘనంగా వైఎస్సార్ క్రికెట్  టోర్నమెంటు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement