ఈసీని కలిసిన వైఎస్సార్‌ సీపీ నేతలు | YSRCP Leaders Meets Central Election Commission | Sakshi
Sakshi News home page

ఈసీని కలిసిన వైఎస్సార్‌ సీపీ నేతలు

Mar 11 2019 8:07 PM | Updated on Mar 22 2024 11:29 AM

 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల  బృందం సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అక్రమాలపై వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే సేవామిత్ర యాప్‌ ద్వారా అధికార టీడీపీ పార్టీ నేతలు ఓట్లు తొలగించారని ఈసీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ అనుకూలురుకు పోస్టింగులు ఇస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీని కలిసినవారిలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement