వెంటనే చమురు ధరలు తగ్గించాలి | YSRCP leader tammineni sitaram speaks on Fuel rates | Sakshi
Sakshi News home page

వెంటనే చమురు ధరలు తగ్గించాలి

May 22 2018 12:53 PM | Updated on Mar 21 2024 5:16 PM

చమురు ధరల పెరుగుదలపై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజల జేబులు కొడుతున్నాయని ఆ పార్టీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చమురు ధరల పెరుగుదల వలన కొనుగోలు శక్తి తగ్గిపోతుందన్నారు. రెపోరేటుపై ప్రభావం చూపితే బ్యాంకింగ్ రంగం కుదేలైపోతుందని తెలిపారు. వెంటనే చమురు ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement