ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు | YSRCP Chandragiri MLA Chevireddy Bhaskar Reddy Complaint To EC Over Removing Votes Issue | Sakshi
Sakshi News home page

ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు

Mar 2 2019 7:37 AM | Updated on Mar 22 2024 11:16 AM

ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన చెవిరెడ్డి, చంద్రగిరిలో ఓట్లను తొలగించేందుకు అనుసరిస్తున్న కుట్రలను వివరించారు. ఓటర్ల తొలగింపు ఆదేశాల టెలికాన్ఫరెన్సు ఆడియో ఆధారాలను స్వయంగా చెవిరెడ్డి అందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement