కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. కేంద్ర వార్షిక బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై ఉదయం నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు లోక్సభలో ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. విభజన హామీల విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అన్నారు
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు