కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది | YSR Congress Party mps stages walk-out from lok sabha | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది

Feb 7 2018 6:43 AM | Updated on Mar 22 2024 11:06 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు. కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై ఉదయం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు లోక్‌సభలో ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. విభజన హామీల విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు

Advertisement
 
Advertisement
Advertisement