రెండు జాతీయ పార్టీలు రాష్ట్రాన్ని మోసగించాయి | YS Jagan Mohan Reddy Speaks On National Partys Over AP Special Category Status | Sakshi
Sakshi News home page

రెండు జాతీయ పార్టీలు రాష్ట్రాన్ని మోసగించాయి

Mar 2 2019 12:14 PM | Updated on Mar 22 2024 11:29 AM

జాతీయ రాజకీయాలకు సంబంధించినంతవరకు రెండు పార్టీలు (కాంగ్రెస్‌, బీజేపీ) రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, అందుకే జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతానికి తటస్థ వైఖరిని అవలంబిస్తున్నామని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదాను ముఖ్యమని, వాటిని నెరవేర్చే పార్టీకే ఎన్నికల తర్వాత తమ మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement