సాక్షి10వ వార్షికోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌ చేసిన జగన్‌ | YS Jagan Mohan Reddy Cake Cutting in Sakshi 10th Anniversary | Sakshi
Sakshi News home page

Mar 25 2018 7:52 AM | Updated on Mar 20 2024 3:12 PM

 ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ’సాక్షి’ 10వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా కావూరు శివారులో కేక్‌ కట్‌ చేశారు. విలువలకు కట్టుబడి.. పాత్రికేయ ధర్మాన్ని నిబద్ధతతో కొనసాగిస్తున్న సాక్షికి.. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవే నా శుభాభినందనలు అని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement