హైదరాబాద్‌లో దారుణం,తల్లీకొడుకు హత్య | Woman, son killed; husband suspected | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో దారుణం,తల్లీకొడుకు హత్య

May 27 2019 10:05 AM | Updated on Mar 21 2024 11:10 AM

తల్లీ,కొడుకు దారుణ హత్యకు గురైన సంఘటన సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంతి. ఇన్స్‌పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఊర్మిళ (27) రాజేష్‌ దంపతులు తమ కుమారుడు కిషన్‌(4)తో పాటు, ఊర్మిళ సోదరి చంద, దీపక్‌ దంపతులు 15 రోజుల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి సనత్‌నగర్‌ జింకల వాడలో ఒకే ఇంట్లో ఉంటున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement