మహిళను ట్రాక్టర్తో తొక్కించి..
భూవివాదం ఓ మహిళ ప్రాణం తీయగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. మహిళను ట్రాక్టర్తో తొక్కించి, దారుణంగా హతమార్చడమే కాకుండా, మరో వ్యక్తిపై రాడ్లతో దాడి తీవ్రంగా గాయపరిచిన ఘటన యాదమర్రి మండలం వరిగపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య విమలమ్మ(52) అక్కడికక్కడే మృతి చెందింది. భర్త జగన్నాధ రెడ్డి(65) తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో దగ్గరలోని చిత్తూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు