‘ఓటుకు కోట్లు’ కేసుపై సుప్రీంలో మరోసారి పిటిషన్‌

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఎర్లీ హియరింగ్‌ కోసం ఆర్కే ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి 2017లో పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ.. సుప్రీం కోర్టులో లిస్టింగ్‌ కాకపోవడంతో ఆర్కే సోమవారం మరోసారి సుప్రీంను ఆశ్రయించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top