‘ఓటుకు కోట్లు’ కేసుపై సుప్రీంలో మరోసారి పిటిషన్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఎర్లీ హియరింగ్ కోసం ఆర్కే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి 2017లో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. సుప్రీం కోర్టులో లిస్టింగ్ కాకపోవడంతో ఆర్కే సోమవారం మరోసారి సుప్రీంను ఆశ్రయించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు