మొబైల్ దొంగిలించాడని మద్యం మత్తులో స్నేహితుడి హత్య
స్నగర్ పీఎస్ పరిధిలోని తులసీనగర్లో దారుణం చోటుచేసుకుంది. వివరాలివి.. నిందితుడు నవీన్ అనే వ్యక్తి తన ఇంట్లో మంగళవారం రాత్రి ఇద్దరి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. అనంతరం అతని కొత్త మొబైల్ కనిపించలేదు. దీంతో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో మాట మాట పెరిగి వారి గొడువ ఇంకా పెరిగింది. స్నేహితుల దాడిలో రత్నాకర్ రాజు అనే వ్యక్తి మృతి చెందాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు