మానస సరోవర్ యాత్రలో విషాదం | Tragedy at Amarnath Yatra | Sakshi
Sakshi News home page

Jul 3 2018 6:04 PM | Updated on Mar 21 2024 6:13 PM

మానస సరోవర్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు యాత్రలో మృతిచెందారు. మానస సరోవరం నుంచి తిరుగి వస్తుండగా మార్గమద్యమంలోని టిబెట్‌ ప్రాంతంలో మృతి చెందినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement