జిల్లాలోని చల్లపల్లి బీసీ హాస్టల్లో దారుణం జరిగింది. మూడో తరగతి విద్యార్థి ఆదిత్య అనుమానాస్పదంగా మృతి చెందారు. బాత్రూంలో రక్తపు మడుగులో ఆదిత్య మృతదేహం పడిఉంది. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చర్లపల్లి నారాయణనగర్కు చెందిన ఆదిత్య అన్న కూడా ఇదే హాస్టల్లో ఉంటున్నాడు. రోజు అన్న పక్కనే పడుకునే ఆదిత్య సోమవారం రాత్రి అతని గదికి రాలేదు.
మూడో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి
Aug 6 2019 9:46 AM | Updated on Aug 6 2019 2:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement