పది మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పది మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ బుధవారం రెండో జాబితాను విడుదల చేసింది. విస్తృత సంప్రదింపుల అనంతరం ఎట్టకేలకు మలి జాబితా విడుదలైంది. ఖానాపూర్ (ఎస్టీ)లో ఊహించినట్టుగానే రమేష్ రాధోడ్కు అవకాశం కల్పించారు. ఖైరతాబాద్లో బీసీ నేత దాసోజు శ్రవణ్కుమార్వైపు అధిష్టానం మొగ్గుచూపింది. ఇక, ఎల్లారెడ్డి నుంచి జాజల సురేందర్కు చోటుదక్కింది. ధర్మపురి (ఎస్టీ) టికెట్ను అదూరి లక్ష్మణ్ కుమార్కు కేటాయించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు