హైకోర్టులో బోండా ఉమకు చుక్కెదురు | TDP Leader Bonda Uma Writ Petition In AP High Court Dismissed | Sakshi
Sakshi News home page

హైకోర్టులో బోండా ఉమకు చుక్కెదురు

Jun 29 2019 8:13 AM | Updated on Mar 22 2024 10:40 AM

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలను సరిగా లెక్కించలేదంటూ ఉమ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ గత మంగళవారం తన వాదనలు వినిపించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement