తారాస్థాయికి చేరిన ఏపీ ప్రభుత్వం ప్రచార పిచ్చి | Tdp Governments Campaign Over Titli Cyclone | Sakshi
Sakshi News home page

తారాస్థాయికి చేరిన ఏపీ ప్రభుత్వం ప్రచార పిచ్చి

Oct 17 2018 4:50 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఏపీ ప్రభుత్వ ప్రచార పిచ్చి పీక్‌ స్టేజీకి చేరింది. ఒకవైపు శ్రీకాకుళంలో ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తుపాను బాధితులు ఆందోళన చేస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం తిత్లీ తుపాను బాధితుల సమస్యలు తీర్చేశామని ప్రచారం చేసుకుంటుంది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తిత్లీ బాధితులకు ప్రభుత్వం కొండంత అండ అంటూ పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదాయాన్ని దుబారాగా ఖర్చు చేస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement