భోజనం సరిగా లేదని నారాయణ కాలేజీలో విద్యార్థుల ఆందోళన | Students Fires on Narayana College Owners in Kurnool | Sakshi
Sakshi News home page

భోజనం సరిగా లేదని నారాయణ కాలేజీలో విద్యార్థుల ఆందోళన

Mar 11 2018 9:28 AM | Updated on Mar 22 2024 11:27 AM

నారాయణ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కర్నూల్‌ జిల్లా నన్నూర్‌ నారాయణ కాలేజీలో చోటుచేసుకుంది. వివరాలివి.. హాస్టల్‌లో భోజనం సరిగా లేదని విద్యార్థులు తిరగబడ్డారు. అంతేకాక కోపోద్రిక్తులైన విద్యార్థులు ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement