‘లాభాల్లో కంపెనీలు..ఉద్యోగులకు జీతాల్లేవు’ | Sonia Gandhi Opposes Move To Privatise Rae Bareli Coach Factory | Sakshi
Sakshi News home page

‘లాభాల్లో కంపెనీలు..ఉద్యోగులకు జీతాల్లేవు’

Jul 2 2019 3:39 PM | Updated on Mar 22 2024 10:40 AM

 పలు ప్రభుత్వ రంగ సంస్ధలు (పీఎస్‌యూ) లాభాలు ఆర్జిస్తున్నా ఆయా సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిమంది పారిశ్రామికవేత్తల లాభాల కోసం ఉద్యోగులను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement