మోదీ సర్కార్‌పై సిద్ధూ ఎదురుదాడి | Sidhu Says Terrorism Will Not Be Tolerated | Sakshi
Sakshi News home page

మోదీ సర్కార్‌పై సిద్ధూ ఎదురుదాడి

Feb 18 2019 3:06 PM | Updated on Mar 22 2024 11:14 AM

పుల్వామా ఉగ్రదాడిపై మోదీ సర్కార్‌ లక్ష్యంగా కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్ధూ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. 1999 కాందహార్‌ ఘటనకు బాధ్యులైన వారిని ఎవరు విడుదల చేశారని సిద్ధూ ప్రశ్నించారు. కాందహార్‌ ఘటనకు కారకులైన వారిని విడుదల చేయడానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement