కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం..

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ బస్సు, తుఫాన్‌ వ్యాన్‌, బైక్‌ ఢీ కొనడంతో 15 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. బైక్‌ను తప్పించబోయి ప్రైవేటు బస్సును తుఫాను వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15మంది దుర్మరణం చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వెల్దుర్తి క్రాస్‌ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top