పెళ్లి కూతురితో సెల్ఫీ.. రచ్చ రచ్చ

వివాహ వేడుక ఘనంగా జరిగింది. వధువువరులిద్దరూ వేదికపై బంధువులతో ఫోటోలు దిగుతున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదుగానీ ఓ వ్యక్తి ఆ పంక్షన్‌ హాల్‌ను రణరంగంగా మార్చిపడేశాడు. యూపీలోని కాన్పూర్‌లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే... 

బర్రా ప్రాంతానికి చెందిన ఓ జంట స్థానికంగా ఓ పంక్షన్‌ హాల్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం అక్కడే రిసెప్షన్‌ నిర్వహించగా.. నవ వధువరులతో బంధువులంతా ఒక్కోక్కరుగా ఫోటోలు దిగుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వేదికపైకి ఎక్కి వధువుతో సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. అతనెవరో తెలీక వధువు కంగారు పడింది. ఇంతలో వరుడి తరపు బంధువులు అ యువకుడిని కిందకి లాగి కొట్టారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top