రిమోట్ కారు పేలి బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ కొత్తూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాయం శ్రీను, రజిత దంపతుల కుమారుడు అరవింద్ అదే గ్రామంలో నాలుగో తరగతి చదువుతున్నారు. శుక్రవారం పాఠశాల అనంతరం ఇంటికి వచ్చి తన రిమోట్ కారుతో సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో రిమోట్ కారు పేలి ముక్కలైంది
రిమోట్ కారు పేలి బాలుడికి తీవ్ర గాయాలు
Feb 24 2018 3:51 PM | Updated on Mar 21 2024 11:26 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement